నిర్వాసితుల 'ఆరోగ్య బీమా ఫీజు' పెంచనున్న ఆరోగ్యం మంత్రిత్వ శాఖ
- June 13, 2017
కువైట్ : ప్రవాసీయులకు ఆరోగ్య భీమా ఫీజు ను పెంచడంపై చర్చించడానికి ఈద్ సెలవులు తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్సులతో విపులంగా చర్చించనున్నట్లు ఆరోగ్యం మంత్రి డాక్టర్ జమాల్ అల్-హర్బి సోమవారం తెలిపారు. ఈ సమావేశంలో స్వల్పంగా పెరిగే రుసుము పై చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. సందర్శకులు (సందర్శన వీసాలకు చేరుకున్న వారు) ఆరోగ్య భీమా రుసుములను ప్రారంభించి ఆ తరువాత ప్రవాసీయులకు పెంచడం ఇది తప్పనిసరి అని అల్-హర్బి అన్నారు. సహాయ కార్యదర్సుల కౌన్సిల్ సిఫార్సులు ఆమోదించినందున ఆరోగ్య భీమా రుసుము పెంపు విషయమై గత ఫిబ్రవరిలోనే అమలు చేయాలని నిర్ణయించారు. ప్రైవేటు ఆసుపత్రుల కన్నా కొత్త ధర 20 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనం సూచిస్తోంది. కువైట్లో వైద్య సేవల ఫీజు చాలా కాలం పాటు కొనసాగింది, అయితే ఔషధం మరియు సామగ్రి ఖర్చు పెరగడంతో రాష్ట్ర బడ్జెట్ పై భారీ భారంని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకొంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









