నిర్వాసితుల 'ఆరోగ్య బీమా ఫీజు' పెంచనున్న ఆరోగ్యం మంత్రిత్వ శాఖ
- June 13, 2017
కువైట్ : ప్రవాసీయులకు ఆరోగ్య భీమా ఫీజు ను పెంచడంపై చర్చించడానికి ఈద్ సెలవులు తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్సులతో విపులంగా చర్చించనున్నట్లు ఆరోగ్యం మంత్రి డాక్టర్ జమాల్ అల్-హర్బి సోమవారం తెలిపారు. ఈ సమావేశంలో స్వల్పంగా పెరిగే రుసుము పై చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. సందర్శకులు (సందర్శన వీసాలకు చేరుకున్న వారు) ఆరోగ్య భీమా రుసుములను ప్రారంభించి ఆ తరువాత ప్రవాసీయులకు పెంచడం ఇది తప్పనిసరి అని అల్-హర్బి అన్నారు. సహాయ కార్యదర్సుల కౌన్సిల్ సిఫార్సులు ఆమోదించినందున ఆరోగ్య భీమా రుసుము పెంపు విషయమై గత ఫిబ్రవరిలోనే అమలు చేయాలని నిర్ణయించారు. ప్రైవేటు ఆసుపత్రుల కన్నా కొత్త ధర 20 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనం సూచిస్తోంది. కువైట్లో వైద్య సేవల ఫీజు చాలా కాలం పాటు కొనసాగింది, అయితే ఔషధం మరియు సామగ్రి ఖర్చు పెరగడంతో రాష్ట్ర బడ్జెట్ పై భారీ భారంని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకొంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







