చెక్ కేసులో మహిళకు జైలు శిక్ష సమర్థన
- June 13, 2017
మనామా:హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు, డూడ్ చెక్స్ ఇచ్చిన కేసులో మహిళకు కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. తనపై విధింపబడ్డ శిక్షను సవాల్ చేస్తూ హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టుని నిందితురాలు ఆశ్రయించడం జరిగింది. అయితే నిందితురాలు అకౌంట్లో డబ్బులు లేకుండా మొత్తం 33 చెక్లను ఇచ్చి తనను మోసం చేసిందని బాధితురాలు న్యాయస్థానానికి నివేదించారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితురాలి అభ్యర్థనను తిరస్కరించింది. నిందితురాలికి ఐదేళ్ళ రెండు నెలల జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. పలువురు వ్యక్తుల నుంచి నిందితురాలు 45,700 బహ్రెయినీ దినార్స్ అక్రమంగా సొంతం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఓ వ్యక్తి నుంచే ఆమె 15,000 బహ్రెయినీ దినార్స్కి పైగా లాక్కున్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









