చెక్ కేసులో మహిళకు జైలు శిక్ష సమర్థన
- June 13, 2017
మనామా:హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు, డూడ్ చెక్స్ ఇచ్చిన కేసులో మహిళకు కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. తనపై విధింపబడ్డ శిక్షను సవాల్ చేస్తూ హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టుని నిందితురాలు ఆశ్రయించడం జరిగింది. అయితే నిందితురాలు అకౌంట్లో డబ్బులు లేకుండా మొత్తం 33 చెక్లను ఇచ్చి తనను మోసం చేసిందని బాధితురాలు న్యాయస్థానానికి నివేదించారు. వాదనలు విన్న న్యాయస్థానం నిందితురాలి అభ్యర్థనను తిరస్కరించింది. నిందితురాలికి ఐదేళ్ళ రెండు నెలల జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. పలువురు వ్యక్తుల నుంచి నిందితురాలు 45,700 బహ్రెయినీ దినార్స్ అక్రమంగా సొంతం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఓ వ్యక్తి నుంచే ఆమె 15,000 బహ్రెయినీ దినార్స్కి పైగా లాక్కున్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







