చైనాలోఅద్భుతం 3.5 సెకన్లలో బ్రిడ్జిని పేల్చేసిన ఇంజనీర్లు
- June 14, 2017
ఒక్క బిల్డింగ్ను బ్లాస్టింగ్ చేసి కూల్చడానికి మనవాళ్లు ఆపసోపాలు పడితే.. 150 మీటర్ల పొడవైన వంతెనను కేవలం మూడున్నర సెకన్లలో కూల్చేశారు చైనా ఇంజనీర్లు. ఈశాన్య చైనాలో శిధిలావస్థకు చేరిన 39 ఏళ్ల బ్రిడ్జిని తొలగించి దాని స్థానంలో కొత్త బ్రిడ్జిని నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీనికోసం.. దాదాపు 7వందల కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి బ్రిడ్జిని పేల్చేశారు. వంతెన పూర్తిగా పేలడానికి కేవలం 3.5 సెకన్ల సమయమే పట్టింది. శిధిలాలను తొలగించడానికి మాత్రం నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు. విశాలంగా ఉండే కొత్త బ్రిడ్జిని ఈ సెప్టెంబర్ కల్లా సిద్దం చేస్తామంటున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









