చైనాలోఅద్భుతం 3.5 సెకన్లలో బ్రిడ్జిని పేల్చేసిన ఇంజనీర్లు
- June 14, 2017
ఒక్క బిల్డింగ్ను బ్లాస్టింగ్ చేసి కూల్చడానికి మనవాళ్లు ఆపసోపాలు పడితే.. 150 మీటర్ల పొడవైన వంతెనను కేవలం మూడున్నర సెకన్లలో కూల్చేశారు చైనా ఇంజనీర్లు. ఈశాన్య చైనాలో శిధిలావస్థకు చేరిన 39 ఏళ్ల బ్రిడ్జిని తొలగించి దాని స్థానంలో కొత్త బ్రిడ్జిని నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీనికోసం.. దాదాపు 7వందల కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి బ్రిడ్జిని పేల్చేశారు. వంతెన పూర్తిగా పేలడానికి కేవలం 3.5 సెకన్ల సమయమే పట్టింది. శిధిలాలను తొలగించడానికి మాత్రం నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు. విశాలంగా ఉండే కొత్త బ్రిడ్జిని ఈ సెప్టెంబర్ కల్లా సిద్దం చేస్తామంటున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







