రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్
- June 14, 2017
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో ఎన్నికల సంఘం కొత్త రాష్ట్రపతి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రపతి అభ్యర్థికి పోటీ పడే వారు ఈనెల 28లోపు తమ నామినేషన్లు వేయాలి. ఈనెల 29న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూలై 1లోపు నామినేషన్లను విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే.. జూలై 17న ఎన్నికలు జరగనున్నాయి. జూలై 20న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









