రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్
- June 14, 2017
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో ఎన్నికల సంఘం కొత్త రాష్ట్రపతి కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రపతి అభ్యర్థికి పోటీ పడే వారు ఈనెల 28లోపు తమ నామినేషన్లు వేయాలి. ఈనెల 29న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూలై 1లోపు నామినేషన్లను విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే.. జూలై 17న ఎన్నికలు జరగనున్నాయి. జూలై 20న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







