చైనాలోఅద్భుతం 3.5 సెకన్లలో బ్రిడ్జిని పేల్చేసిన ఇంజనీర్లు
- June 14, 2017
ఒక్క బిల్డింగ్ను బ్లాస్టింగ్ చేసి కూల్చడానికి మనవాళ్లు ఆపసోపాలు పడితే.. 150 మీటర్ల పొడవైన వంతెనను కేవలం మూడున్నర సెకన్లలో కూల్చేశారు చైనా ఇంజనీర్లు. ఈశాన్య చైనాలో శిధిలావస్థకు చేరిన 39 ఏళ్ల బ్రిడ్జిని తొలగించి దాని స్థానంలో కొత్త బ్రిడ్జిని నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీనికోసం.. దాదాపు 7వందల కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించి బ్రిడ్జిని పేల్చేశారు. వంతెన పూర్తిగా పేలడానికి కేవలం 3.5 సెకన్ల సమయమే పట్టింది. శిధిలాలను తొలగించడానికి మాత్రం నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు. విశాలంగా ఉండే కొత్త బ్రిడ్జిని ఈ సెప్టెంబర్ కల్లా సిద్దం చేస్తామంటున్నారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









