గవర్నర్ ఇఫ్తార్ విందుకు కేసీఆర్, బండారు హాజరు

- June 14, 2017 , by Maagulf
గవర్నర్ ఇఫ్తార్ విందుకు కేసీఆర్, బండారు హాజరు

రంజాన్ సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనచారి, మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సీఎల్పీ నేత జానారెడ్డి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, ముస్లిం మతపెద్దలు హాజరయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com