శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి
- October 12, 2015
విజయవాడ ఇంద్రకీలాద్రిపై మన్మథనామ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు మంగళవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. భవానీ దీక్ష మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి పూజాధికాలు నిర్వహించి అర్చకస్వాములు ఉత్సవాలను ప్రారంభించారు. అంతరాలయంలో స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం జగన్మాత దుర్గమ్మను స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. ఉదయం 9గంటల తర్వాత భక్తులను దర్శననానికి అనుమతించారు. తొలిరోజు దాదాపు 50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు దేవస్థానం ఈవో నర్సింగరావు తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







