హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రాలో ఘోర ప్రమాదం,10 మంది దుర్మరణం

- June 15, 2017 , by Maagulf
హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రాలో ఘోర ప్రమాదం,10 మంది దుర్మరణం

హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రాలో భారీ బస్సు ప్రమాదం జరిగింది. పంజాబ్ నుంచి యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో పది మంది ప్రయాణికులు ప్రాణలు కోల్పోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఇరుకుగా ఉండే ఈ రోడ్డులో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రాణభయంతో ప్రజలు హాహాకారాలు చేశారు. అటవీమార్గం కావడంతో సహాయక చర్యలు చేపట్టడానికి కొంచెం ఆలస్యమైంది. బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com