హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రాలో ఘోర ప్రమాదం,10 మంది దుర్మరణం
- June 15, 2017
హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రాలో భారీ బస్సు ప్రమాదం జరిగింది. పంజాబ్ నుంచి యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ యాక్సిడెంట్లో పది మంది ప్రయాణికులు ప్రాణలు కోల్పోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఇరుకుగా ఉండే ఈ రోడ్డులో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రాణభయంతో ప్రజలు హాహాకారాలు చేశారు. అటవీమార్గం కావడంతో సహాయక చర్యలు చేపట్టడానికి కొంచెం ఆలస్యమైంది. బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









