సోషల్ మీడియా వినియోగదారులను పర్యవేక్షించేందుకు అధికారులు
- June 15, 2017
కువైట్: సామాజిక మాధ్యమాలలో ఇక అవాకులు ..చెవాకులతో చెలరేగితే, చెరసాల ఖాయమంటున్నారు కువైట్ అధికారులు...సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేసేవారిని , ఇతర దేశాలపై వివిధ చేష్టలతో దాడి చేయటం లేదా ఫోటోలు , వ్యాఖ్యలు ప్రాంతీయతత్వం మరియు దేశద్రోహాన్ని ప్రేరేపించే విధంగా ప్రవర్తించే సామాజిక మీడియా వాడుకదారులను ఇక త్వరలోనే పర్యవేక్షించనున్నట్లు స్థానిక స్థానిక మీడియా తెలిపింది.ఆ నివేదిక ప్రకారం, సామాజిక మాధ్యమాల పర్యవేక్షించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు మరియు ఇతర మీడియా వేదికలలో ప్రచురమయ్యే వివిధ పోస్ట్ లను శ్రద్ధగా పరిశీలిస్తుంది. ఎవరైతే ఇతర దేశాల్లో దేశద్రోహ చర్యలు , ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడ్తూ పోస్టులు చేసే వ్యక్తులు మరియు వివిధ వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే విధానాలను...వివిధ వర్గాల మధ్య వివాదాలను మండించేందుకు ప్రయత్నిస్తున్నవారిని గుర్తించేందుకు ఈ కమిటీ దృస్టని నిశితంగా కేంద్రీకరించనుంది. అదేవిధంగా పాల్పడే వారి సామాజిక మాధ్యమాల ఖాతాలను సేకరించి వారు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిరూపించబదినట్లు పలు ఆధారాలు సేకరించి న్యాయవ్యవస్థకు నేరుగా నివేదించబడతాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









