హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రాలో ఘోర ప్రమాదం,10 మంది దుర్మరణం
- June 15, 2017
హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రాలో భారీ బస్సు ప్రమాదం జరిగింది. పంజాబ్ నుంచి యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ యాక్సిడెంట్లో పది మంది ప్రయాణికులు ప్రాణలు కోల్పోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఇరుకుగా ఉండే ఈ రోడ్డులో బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రాణభయంతో ప్రజలు హాహాకారాలు చేశారు. అటవీమార్గం కావడంతో సహాయక చర్యలు చేపట్టడానికి కొంచెం ఆలస్యమైంది. బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







