4 మెట్రో స్టేషన్లలో లైబ్రరీలు
- October 13, 2015
దుబాయ్లోని 4 మెట్రో స్టేషన్లలో పబ్లిక్ లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నారు. వైస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ ప్రధాని, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తౌమ్ ఇటీవల ప్రారంభించిన 'రీడింగ్ ఛాలెంజ్' ప్రోగ్రామ్లో భాగంగా ఈ లైబ్రరీలను మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేస్తారు. వివధ రకాలైన పుస్తకాల్ని మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంచుతారనీ అధికారులు వివరించారు. ఇది మొదటి స్టెప్ అనీ, రెండో స్టెప్గా నాలెడ్జ్ ఛైర్స్ని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వాటిల్లో ఐబిఎన్ బత్తుల మాల్ మరియు మాల్ ఆఫ్ ఎమిరేట్స్, ఆర్టిఎ ప్రధాన కార్యాలయం ఉంటాయి. యూనివర్సిటీల్లోనూ, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఔత్సాహికులు చదువుకునేందుకు వీలుగా లైబ్రరీలను ఏర్పాటు చేస్తారు. పాఠకుల్ని ఆకర్షించేందుకు బహుమతులు కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







