నైజీరియాలో బోకోహరమ్ ఆత్మాహుతి దాడి: 16 మంది మృతి
- June 19, 2017
ఈశాన్య నైజీరియాలో బోకోహరమ్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. నిరాశ్రయులైన వారి కోసం ఏర్పాటుచేసిన శిబిరం సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 16 మంది దుర్మరణం చెందారు. మైదుగురికి సమీపంలోని కోఫా గ్రామ శిబిరం వద్ద స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 8.45 గంటలకు ఈ దాడులు జరిగినట్టు జాతీయ అత్యవసర నిర్వహణ ఏజెన్సీ తెలిపింది. ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లు ఈ దాడికి పాల్పడ్డారని ఎన్ఈఎంఏ అధికార ప్రతినిధి అబ్దుల్ ఖదీర్ తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









