నైజీరియాలో బోకోహరమ్ ఆత్మాహుతి దాడి: 16 మంది మృతి
- June 19, 2017
ఈశాన్య నైజీరియాలో బోకోహరమ్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. నిరాశ్రయులైన వారి కోసం ఏర్పాటుచేసిన శిబిరం సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 16 మంది దుర్మరణం చెందారు. మైదుగురికి సమీపంలోని కోఫా గ్రామ శిబిరం వద్ద స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 8.45 గంటలకు ఈ దాడులు జరిగినట్టు జాతీయ అత్యవసర నిర్వహణ ఏజెన్సీ తెలిపింది. ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లు ఈ దాడికి పాల్పడ్డారని ఎన్ఈఎంఏ అధికార ప్రతినిధి అబ్దుల్ ఖదీర్ తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







