డైరెక్టర్ గా మారనున్న హీరోయిన్ ఛార్మి
- June 19, 2017
ఈ మధ్య ఛార్మీ తన ఫోకస్ మొత్తం ఫిల్మ్ ప్రొడక్షన్ మీదే పెట్టింది. గ్లామర్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీకి ఆఫర్లు లేకపోవడంతో సొంతంగా పూరీ డైరెక్షన్లో 'జ్యోతిలక్ష్మి' నిర్మించింది. ఆ మూవీ సక్సెస్ కాకపోయినా ఛార్మీకి ప్రొడక్షన్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాంతో.. ప్రస్తుతం బాలయ్యతో పూరీ డైరెక్ట్ చేస్తోన్న 'పైసా వసూల్'కి లైన్ ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తోంది.
అయితే.. ఇక మీదట యాక్టింగ్కి గుడ్బై చెప్పేసి, ఫుల్టైం ప్రొడక్షన్లో యాక్టివ్గా వుండాలని డిసైడ్ అయిపోయింట ఛార్మీ. అంతేకాదు.. త్వరలోనే మెగాఫోన్ పట్టే ప్లాన్ కూడా చేస్తోందట. అందుకోసం స్టోరీలు రెడీ చేస్తోందని సమాచారం. ఈ విషయంలో పూరీ నుండి కూడా ఫుల్ సపోర్ట్ రావడంతో, ఛార్మీ డైరెక్టర్ కావడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







