ఫామిలీ తో 'డీజే'ని చూసిన బన్నీ
- June 20, 2017
దువ్వాడ జగన్నాథమ్ మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ లోగ ఈ సినిమాను చుసేశారు అల్లు అర్జున్ అండ్ యూనిట్ మెంబర్స్. బన్నీ, బన్నీ భార్య స్నేహా రెడ్డి, నిర్మాత దిల్ రాజు, శిరీష్, వారి కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేకంగా ప్రసాద్ ల్యాబ్ లో వేశారు. ఈ సినిమాని తెగ ఎంజాయ్ చేశారట యూనిట్ సభ్యులు.
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. పూజ హెగ్డే హీరోయిన్ . దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ నెల(23)న శుక్రవారం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా టీజర్లు ట్రైలర్స్ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







