తెలంగాణ నిరుద్యోగులకు తీపికబురు
- June 21, 2017
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్ర అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి అనుమతులు జారీచేసింది. అటవీశాఖలో మొత్తం 1857 బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఇటీవల రెవెన్యూ శాఖలో పెద్దసంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీచేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







