పోలీసుల్ని చంపినవారికి మరణశిక్షే సరి:ఎంపీ
- June 21, 2017
మనామా: ఓ పోలీసు వ్యక్తి మృతి చెందడానికీ, పలువురు గాయపడ్డానికీ కారణమైన టెర్రిస్టులకు మరణ శిక్ష విధించడమే సరైన పని అని పేర్కొంటూ, తీవ్రవాదులకు మరణ శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఓ పార్లమెంటేరియన్. ఎలాంటి ఆలోచనా లేకుండా తీవ్రవాదులకు మరణ శిక్ష విధించడమే మంచిదని సెకెండ్ డిప్యూటీ స్పీకర్ అబ్దుల్హలిమ్ మురాద్ కోరారు. అల్ అస్లా ఇస్లామిక్ సొసైటీ హెడ్ కూడా అయిన మురాద్, తీవ్రవాదులు జరిపిన బాంబు దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో అబ్దుల్సమాద్ హజి అనే 31 ఏళ్ళ పోలీస్ మృతి చెందారు. ఆదివారం దిరాజ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఎంపీ.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









