పోలీసుల్ని చంపినవారికి మరణశిక్షే సరి:ఎంపీ
- June 21, 2017
మనామా: ఓ పోలీసు వ్యక్తి మృతి చెందడానికీ, పలువురు గాయపడ్డానికీ కారణమైన టెర్రిస్టులకు మరణ శిక్ష విధించడమే సరైన పని అని పేర్కొంటూ, తీవ్రవాదులకు మరణ శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఓ పార్లమెంటేరియన్. ఎలాంటి ఆలోచనా లేకుండా తీవ్రవాదులకు మరణ శిక్ష విధించడమే మంచిదని సెకెండ్ డిప్యూటీ స్పీకర్ అబ్దుల్హలిమ్ మురాద్ కోరారు. అల్ అస్లా ఇస్లామిక్ సొసైటీ హెడ్ కూడా అయిన మురాద్, తీవ్రవాదులు జరిపిన బాంబు దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో అబ్దుల్సమాద్ హజి అనే 31 ఏళ్ళ పోలీస్ మృతి చెందారు. ఆదివారం దిరాజ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఎంపీ.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







