ఆంధ్ర ప్రదేశ్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్
- June 21, 2017
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది కల్లా ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి కర్నూలుకు ప్రాంతీయ, జాతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తామన్నారు.
మరోవైపు, కర్నూలులో జైన్ ఇరిగేషన్ హైటెక్ అగ్రి అండ్ ఫుడ్ పార్క్ ను చంద్రబాబు ప్రారంభించారు. మన రైతుల శ్రమకు ఈఫుడ్ పార్క్ తగిన గుర్తింపుని తెస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అటు, ఓర్వకల్లులో బాలభారతి స్కూల్ భవనాన్ని కూడా చంద్రబాబు ప్రారంభించారు.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







