ఆంధ్ర ప్రదేశ్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్
- June 21, 2017
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది కల్లా ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి కర్నూలుకు ప్రాంతీయ, జాతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తామన్నారు.
మరోవైపు, కర్నూలులో జైన్ ఇరిగేషన్ హైటెక్ అగ్రి అండ్ ఫుడ్ పార్క్ ను చంద్రబాబు ప్రారంభించారు. మన రైతుల శ్రమకు ఈఫుడ్ పార్క్ తగిన గుర్తింపుని తెస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అటు, ఓర్వకల్లులో బాలభారతి స్కూల్ భవనాన్ని కూడా చంద్రబాబు ప్రారంభించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









