ఆంధ్ర ప్రదేశ్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్
- June 21, 2017
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది కల్లా ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి కర్నూలుకు ప్రాంతీయ, జాతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తామన్నారు.
మరోవైపు, కర్నూలులో జైన్ ఇరిగేషన్ హైటెక్ అగ్రి అండ్ ఫుడ్ పార్క్ ను చంద్రబాబు ప్రారంభించారు. మన రైతుల శ్రమకు ఈఫుడ్ పార్క్ తగిన గుర్తింపుని తెస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అటు, ఓర్వకల్లులో బాలభారతి స్కూల్ భవనాన్ని కూడా చంద్రబాబు ప్రారంభించారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









