ఆప్ఘనిస్తాన్ లో ఉగ్రదాడి, 22మంది దుర్మరణం
- June 22, 2017
హెల్మండ్: ఆప్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. హెల్మండ్లో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 22 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు. హెల్మండ్లోని న్యూ కాబుల్ బ్యాంకు ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. సాయుధులైన ఉగ్రవాదులు లష్కర్ బాగ్లోని కాబూల్ బ్యాంక్ ఎదుట ఆత్మాహుతి దాడి చేశారు. ఒక్క సారిగా ఆ ప్రాంతం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఈ దుర్ఘటనలో రెండు డజన్ల మంది మృతి చెందగా పదుల మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







