రాజధాని శంకుస్థాపన వ్యాఖ్యాతగా నటుడు సాయికుమార్
- October 13, 2015
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లను సీఎం చంద్రబాబు, మంత్రులు స్వయనా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రాజధాని శంకుస్థాపన ఆహ్వాన పత్రాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక అక్కడ జరిగే సభలో వ్యాఖ్యాతగా నటుడు సాయికుమార్ వ్యవహరించనున్నారు. ప్రధాని మోడీ సహా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో సాయికుమార్ అయితేనే చక్కగా వ్యాఖ్యానం చేయగలరని బాబు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక శివమణి తన డ్రమ్స్తో సభా ప్రాంగణాన్ని హోరెత్తించనున్నారు. భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం, మంత్రులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







