మగాళ్లు కన్నా మాకేం తక్కువ : మిథాలీ ఆగ్రహం
- June 23, 2017
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మీ ఫేవరేట్ మేల్ క్రికెటర్ ఎవరు అని అడిగిన ఓ జర్నలిస్టుకు తేరుకోలేని షాకిచ్చింది. ఇదే ప్రశ్న మీరు ఓ మేల్ క్రికెటర్ని అడుగుతారా? మీ ఫేవరెట్ ఫిమేల్ క్రికెటర్ ఎవరు అని ఎప్పుడైనా అడిగారా? నాకు ఈ ప్రశ్న చాలాసార్లు ఎదురైంది. కానీ మీరు వాళ్లను అడగండి అని మిథాలీ ఆ రిపోర్టర్కు క్లాస్ తీసుకుంది.
అంతేకాదండోయ్... మెన్ క్రికెట్కే ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్లు క్రికెట్ ఆడుతుంటూ అందరూ ఎగబడి చూస్తారని, అదే మహిళా క్రికెట్ను మాత్రం ఎవరూ పట్టించుకోరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మేం క్రికెట్ ఆడేటప్పుడు టీవీలు ఆఫ్ చేస్తారెందుకని ప్రశ్నించింది. కాగా, వరల్డ్కప్కు ముందు జరిగిన వామప్ మ్యాచ్లో శ్రీలంకపై 85 రన్స్ చేసింది మిథాలీ. ఈ మ్యాచ్లో ఇండియా 109 రన్స్తో విజయం సాధించింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







