ఇక పై పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు పాస్ పోర్ట్ ఫీజులో 10% తగ్గింపు
- June 23, 2017
పాస్ పోర్ట్ చట్టం ఉత్సవాల సందర్భంగా చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లకు పాస్ పోర్ట్ పీజులో 10 శాతం రాయితీని ప్రకటించింది కేంద్రం.
1967 పాస్ పోర్ట్ చట్టం ఏర్పాటుచేసుకొని 50 ఏళ్ళు పూర్తైన సందర్భంగా నిర్వహించిన పాస్ పోర్ట్ సేవా దివస్ లో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రసంగించారు.
ఇప్పటివరకు పాస్ పోర్ట్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉంది.అయితే ఇక నుండి ఇంగ్లీష్ తో పాటు హిందీ భాషలో కూడ పాస్ పోర్ట్ ను జారీ చేయనున్నట్టు ప్రకటించారు.
రెండు రోజుల పాటు పాస్ పోర్ట్ రుసుములో తగ్గింపును ప్రకటించారు. ముఖ్యంగా ఎనిమిది సంవత్సరాలలోపు వారికి, 60 ఏళ్ళ పైబడిన ధరఖాస్తుదారులకు ఫీజులో 10 శాతం తగ్గింపును ప్రకటించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







