పాక్ లో పేలుళ్లు, 18మంది మృతి
- June 23, 2017
వాయవ్య పాకిస్థాన్లోని పరాచినార్ నగరంలో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో సుమారు 18 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక్కడి ఓ మార్కెట్లో తొలి పేలుడు సంభవించింది. అక్కడికి మూడు నిమిషాల వ్యవధిలో మరో పేలుడు చోటుచేసుకుంది. రంజాన్ సందర్భంగా ఇచ్చే ఇఫ్తార్ విందుకు సరకులను కొనుగోలు చేసేందుకు వచ్చిన అమాయకులు ఈ పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది గాయపడ్డారు. దీంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







