వైవిధ్యంగా 'రాగ్దేశ్' చిత్రం ట్రైలర్ విడుదల
- June 23, 2017
భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ను పార్లమెంట్లో విడుదల కానుంది. బాలీవుడ్ దర్శకుడు తిగ్మాంషు ధులియా తెరకెక్కిస్తున్న చిత్రం 'రాగ్దేశ్'. కునాల్ కపూర్, అమిత్ సాధ్, మోహిత్ మార్వా ప్రాధన పాత్రదారులు. ఈ చిత్ర ట్రైలర్ను పార్లమెంట్లో విడుదల చేయనున్నారు.
'దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముగ్గురు ఐఎన్ఎస్ అధికారులు ఏం చేశారు అన్న నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించాం. ఈ చిత్ర ట్రైలర్ను పార్లమెంట్లో విడుదల చేయబోతున్నాం. పార్లమెంట్ ఇలాంటి అవకాశం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇది మా సినిమాకు ఎంతో గౌరవం' అని చిత్ర దర్శకుడు తిగ్మాంషు ధులియా వెల్లడించారు. జులై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









