ముంబై లో అంగరంగ వైభవంగా ఆడియో విడుదల
- June 23, 2017
సూపర్స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటిస్తున్న 'వి.ఐ.పి. 2' సినిమా ఆడియో ఆవిష్కరణ ఈ నెల 25న ముంబైలో జరుగబోతోంది. ఇప్పటికే రెండు హిందీ చిత్రాల్లో నటించిన ధనుష్కు అక్కడ చక్కని గుర్తింపు ఉండటం ఒక కారణంగా కాగా, ఇందులో కాజోల్ కీలకపాత్ర పోషించడం మరో కారణం. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంతోపాటు హిందీలోనూ విడుదల చేయాలని నిర్మాతలు కలైపులి థాను, ధనుష్ భావిస్తున్నారట. అమలాపాల్ హీరోయిన్ గా నటించిన 'వి.ఐ.పి. -2' ట్రైలర్ నూ ఆడియోతో పాటే విడుదల చేయబోతున్నారు. ముంబైలో జరిగే ఈ కార్యక్రమంలో బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ పాల్గొనబోతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









