ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్: షేక్ మొహమ్మద్ ఆదేశం
- June 23, 2017
దుబాయ్:ఇయర్ ఆఫ్ గివింగ్ నేపథ్యంలో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్రాఫిక్ మరియు ఇంపౌండ్మెంట్ జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్ ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈద్ అల్ ఫితర్ ముందు రూలర్ ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా ట్విట్టర్ ద్వారా దుబాయ్ మీడియా ఆఫీస్ వెల్లడించింది. 2016 జులై 1 నుంచి 2016 డిసెంబర్ 31 వరకు నమోదైన జరీమానాలకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. 2017 జనవరి నుంచి నమోదైన జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తించదు. వాహనదారులు తమ జరీమానాల్ని పోలీస్ స్టేషన్లు, దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సెంటర్స్, ఫైన్ పేమెంట్ మెసీన్స్ వంటి వాటి ద్వారా చెల్లించడానికి వీలుంది.
తాజా వార్తలు
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!









