విద్యుత్ షాక్ కారణంగా 23 ఏళ్ళ బహ్రెయిన్ యువకుని మృతి
- June 24, 2017
మనామ: విద్యుత్ షాక్ కారణంగా ఓ 23 ఏళ్ళ బహ్రెయిన్ యువకుడు మృతి చెందాడు. విశ్వసనీయ సమాచారం శుక్రవారం ఉదయం ఉత్తర గవర్నటే లోని షాహర్కాన్ సమీపంలో భద్రతా వ్యవహారాల సంబంధించిన కేసులో మాజీ ఖైదీ అబ్బాస్ షబీబ్ అనే బహ్రెయిన్ యువకుడు విద్యుత్ షాక్ తో చనిపోయాడు. ఆ యువకుని మృతదేహంను శుక్రవారం గ్రామ స్మశానం లో ఖననం చేశారని మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో శుక్ర్ఖ్ఆవారం ప్రకటించింది, " 23 ఏళ్ళ తన సోదరుడు షాహక్కన్ లో తన ఇంటి సమీపంలో విద్యుత్ షాక్ కు గురయ్యాడని వెంటనే ఆసుపత్రికి తరలించామని అక్కడ అబ్బాస్ షబీబ్ మరణించాడని వివరించాడు."
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







