కొత్త తరహా సైబర్ ఎటాక్స్పై హెచ్చరిక
- June 24, 2017
బహ్రెయిన్: బహ్రెయిన్లో సోషల్ మీడియా వినియోగదారులపై ఎటాక్ చేస్తోన్న సైబర్ దాడులపై సైబర్ సెక్యూరిటీ అథారిటీస్ హెచ్చరికలు జారీ చేశాయి. ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనమిక్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ వర్గాలు మాట్లాడుతూ, మల్టిపుల్ హ్యాకింగ్ అటెంప్ట్స్ని ఈ మధ్యకాలంలో గుర్తించామనీ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ద్వారా ఈ దాడులు జరుగుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నాయి.యాంటీ కర్ప్షన్ అండ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టర్ కల్నల్ బస్సామ్ అల్ మిరాజ్, ఇంటర్నెట్ వినియోగదారులు ఇలాంటి దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయరాదని, అలాంటి వాటి వివరాల్ని సైబర్ సెక్యూరిటీకి అందజేయాలని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









