కొత్త తరహా సైబర్ ఎటాక్స్పై హెచ్చరిక
- June 24, 2017
బహ్రెయిన్: బహ్రెయిన్లో సోషల్ మీడియా వినియోగదారులపై ఎటాక్ చేస్తోన్న సైబర్ దాడులపై సైబర్ సెక్యూరిటీ అథారిటీస్ హెచ్చరికలు జారీ చేశాయి. ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనమిక్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ వర్గాలు మాట్లాడుతూ, మల్టిపుల్ హ్యాకింగ్ అటెంప్ట్స్ని ఈ మధ్యకాలంలో గుర్తించామనీ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ద్వారా ఈ దాడులు జరుగుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నాయి.యాంటీ కర్ప్షన్ అండ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టర్ కల్నల్ బస్సామ్ అల్ మిరాజ్, ఇంటర్నెట్ వినియోగదారులు ఇలాంటి దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయరాదని, అలాంటి వాటి వివరాల్ని సైబర్ సెక్యూరిటీకి అందజేయాలని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







