వాషింగ్టన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- June 24, 2017
రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా రాజధాని వాషింగ్టన్ చేరుకున్నారు. ఈరోజు అమెరికా కంపెనీల సీఈవోలు, వర్జీనియాలో ప్రవాస భారతీయ సంఘాలతోనూ మోదీ వేర్వేరుగా భేటీ కానున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ సమావేశం కానున్నారు. మోదీ రాకను ఆహ్వానిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. నిజమైన మిత్రుడితో ముఖ్యమైన వ్యూహాత్మక విషయాలపై చర్చిస్తామని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









