గ్యాస్ సిలిండర్ ను పేల్చిన ముగ్గురు నిందితులకు మూడేళ్ళ జైలుశిక్ష
- June 25, 2017
సిట్రలో గ్యాస్ సిలిండర్ ను ఉద్దేశ్యపూర్వకంగా పేల్చివేసినందుకు ముగ్గురు నిందితులకు మూడు సంవత్సరాల జైలుశిక్ష హైకోర్టు విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27 వ తేదీన ఈ సంఘటన జరిగింది, అక్కడ ప్రతివాదులు తగలబడుతున్న టైర్ల మధ్యలో ఒక గ్యాస్ సిలిండర్ ను ఉంచి తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్దంతో సిలిండర్ బాంబు మాదిరిగా పేలిపోయింది. పోలీసు దర్యాప్తు తరువాత ఆ ఘటనకు కారకులైన నిందితులు పట్టుబడ్డారు. సిలెండర్ ను పేల్చివేద్దామని రెండవ నిందితుడు మొదటి నిందితుడు తనను ఒప్పించాడని ప్రాసిక్యూషన్ ఎదుట ఆరోపించాడు. అంతేకాక, తానూ ఒక భారీ విస్ఫోటనం ఈ ప్రాంతంలో కోరుకుంటున్నానని ఇందుకు తన వద్ద ఒక గ్యాస్ సిలిండర్ ఉందని నాకు చెప్పాడని. దానికి నన్ను అంగీకరించమని వత్తిడి తెచ్చాడు. దేనితో మేము మూడవ నిందితుడిని కలుసుకున్నాము. ఉదయం 11:00 గంటలకు (ఫిబ్రవరి 27, 2017) మేము సిలిండర్ ను టైర్లు మధ్యలో ఉంచి..అది పేలెందుకు ఫైర్ బాంబులు ఊపయోగించి విస్ఫోటనం జరిగేలా చేసేమని ఆ ముగ్గురు నిందితులు కోర్టు ఎదుట తమ తప్పును ఒప్పుకొన్నారు. ఈ ముగ్గురు టెర్రరిస్టు ప్రయోజనాల కోసం సిలిండర్ ను వారు పేల్చడం జరిగిందని ఆ నిందితులపై అభియోగాలు మోపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









