గ్యాస్ సిలిండర్ ను పేల్చిన ముగ్గురు నిందితులకు మూడేళ్ళ జైలుశిక్ష
- June 25, 2017
సిట్రలో గ్యాస్ సిలిండర్ ను ఉద్దేశ్యపూర్వకంగా పేల్చివేసినందుకు ముగ్గురు నిందితులకు మూడు సంవత్సరాల జైలుశిక్ష హైకోర్టు విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27 వ తేదీన ఈ సంఘటన జరిగింది, అక్కడ ప్రతివాదులు తగలబడుతున్న టైర్ల మధ్యలో ఒక గ్యాస్ సిలిండర్ ను ఉంచి తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్దంతో సిలిండర్ బాంబు మాదిరిగా పేలిపోయింది. పోలీసు దర్యాప్తు తరువాత ఆ ఘటనకు కారకులైన నిందితులు పట్టుబడ్డారు. సిలెండర్ ను పేల్చివేద్దామని రెండవ నిందితుడు మొదటి నిందితుడు తనను ఒప్పించాడని ప్రాసిక్యూషన్ ఎదుట ఆరోపించాడు. అంతేకాక, తానూ ఒక భారీ విస్ఫోటనం ఈ ప్రాంతంలో కోరుకుంటున్నానని ఇందుకు తన వద్ద ఒక గ్యాస్ సిలిండర్ ఉందని నాకు చెప్పాడని. దానికి నన్ను అంగీకరించమని వత్తిడి తెచ్చాడు. దేనితో మేము మూడవ నిందితుడిని కలుసుకున్నాము. ఉదయం 11:00 గంటలకు (ఫిబ్రవరి 27, 2017) మేము సిలిండర్ ను టైర్లు మధ్యలో ఉంచి..అది పేలెందుకు ఫైర్ బాంబులు ఊపయోగించి విస్ఫోటనం జరిగేలా చేసేమని ఆ ముగ్గురు నిందితులు కోర్టు ఎదుట తమ తప్పును ఒప్పుకొన్నారు. ఈ ముగ్గురు టెర్రరిస్టు ప్రయోజనాల కోసం సిలిండర్ ను వారు పేల్చడం జరిగిందని ఆ నిందితులపై అభియోగాలు మోపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







