సింధుకు 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు
- June 25, 2017హైదరాబాద్: స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫె డరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జేఎఫ్ఐ) ప్రతి ఏడాది ప్రకటించే 'స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు భారత ఏస్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఎంపికైంది. ఆదివారం హైద రాబాద్లో జరిగిన ఎస్జేఎఫ్ఐ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు. భారత జూనియర్ హాకీ జట్టును 'బెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు వరించింది. గత డిసెంబర్లో లక్నో వేదికగా జరిగిన జూనియర్ ప్రపంచకప్లో భారత హాకీ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గతేడాది జూలై నుంచి ఈ సంవత్సరం జూన్ వరకు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు ప్రకటిం చారు. ఇక సెప్టెంబర్లో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్