వర్జీనియాలో ప్రవాస భారతీయులతో ప్రధాని మోడీ భేటీ
- June 25, 2017ప్రధాని మోడీ.. అమెరికా పర్యటన ఉత్సాహంగా కొనసాగుతోంది. వర్జీనియాలో ప్రవాస భారతీయులతో మాట్లాడారు ప్రధాని. పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఏ ఒక్క ప్రపంచం దేశం పాక్కు మద్దతివ్వలేదని గుర్తు చేశారు. అప్పుడప్పుడు అలా కఠినంగా ఉంటేనే మన సత్తా నలుగురికి తెలుస్తుందన్నారు. అటు ఎన్ఆర్ఐలకు ఏ సమస్య వచ్చినా నిమిషాల్లోనే స్పందిస్తున్నారంటూ సుష్మాను కొనియాడి.. ప్రవాస భారతీయులకు భరోసా ఇచ్చారు. తమ మూడేళ్ల పాలనలో అవినీతి మరక లేకుండా పాలించానన్నారు మోడీ.
తాజా వార్తలు
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం