అమెరికాలో మరోసారి ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్
- June 26, 2017
అమెరికా: అమెరికాలో మరోసారి ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. ఒహియో రాష్ట్రంలోని పలు అధికారిక వెబ్ సైట్లు హ్యాకింగ్ భారిన పడినట్లు తెలిసింది. అయితే హ్యాక్ చేసిన దుండగులు వెబ్ సైట్లల్లో ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించిన సందేశాలను పెట్టారు. ముస్లీం దేశాల్లో జరుగుతున్న రక్తపాతానికి ట్రంప్ జవాబుదారీగా ఉండాలనే సందేశం వెబ్ సైట్లల్లో కనిపించింది. అయితే ఒహియో గవర్నర్ జాన్ కిసిచ్ ఆఫీస్ వెబ్ సైట్ తోపాటు రిహాబిలిటేషన్, హెల్త్, ట్రాన్స్ ఫర్ మెషన్ వంటి ప్రముఖమైన వెబ్ సైట్ల్ హ్యాకింగ్ కు గురయ్యాయి. వెంటనే రంగంలోకిదిగిన అధికారులు వెబ్ సైట్లను పునరుద్దరించే ప్రయత్నాలు చేపట్టారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







