అమెరికాలో మరోసారి ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్
- June 26, 2017
అమెరికా: అమెరికాలో మరోసారి ప్రభుత్వ వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. ఒహియో రాష్ట్రంలోని పలు అధికారిక వెబ్ సైట్లు హ్యాకింగ్ భారిన పడినట్లు తెలిసింది. అయితే హ్యాక్ చేసిన దుండగులు వెబ్ సైట్లల్లో ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించిన సందేశాలను పెట్టారు. ముస్లీం దేశాల్లో జరుగుతున్న రక్తపాతానికి ట్రంప్ జవాబుదారీగా ఉండాలనే సందేశం వెబ్ సైట్లల్లో కనిపించింది. అయితే ఒహియో గవర్నర్ జాన్ కిసిచ్ ఆఫీస్ వెబ్ సైట్ తోపాటు రిహాబిలిటేషన్, హెల్త్, ట్రాన్స్ ఫర్ మెషన్ వంటి ప్రముఖమైన వెబ్ సైట్ల్ హ్యాకింగ్ కు గురయ్యాయి. వెంటనే రంగంలోకిదిగిన అధికారులు వెబ్ సైట్లను పునరుద్దరించే ప్రయత్నాలు చేపట్టారు.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









