8,000 మందికి పైగా ప్రజలు దోఫర్ ను సందర్శించారు
- June 26, 2017
మస్కట్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుండి ధోఫర్ సందర్శకుల సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉందని పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుండి జూన్ 24 వ తేదీ శనివారం చివరి వరకు దోఫోర్ కు సందర్శకుల సంఖ్య 8,438 మంది హాజరయ్యారనిమంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో 4,181 మంది సందర్శకులు మాత్రమే ఉన్నారని సరిపోల్చింది.
తాజా వార్తలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర









