8,000 మందికి పైగా ప్రజలు దోఫర్ ను సందర్శించారు

- June 26, 2017 , by Maagulf
8,000 మందికి పైగా ప్రజలు దోఫర్ ను సందర్శించారు

మస్కట్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుండి ధోఫర్ సందర్శకుల సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉందని పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుండి జూన్ 24 వ తేదీ  శనివారం చివరి వరకు దోఫోర్ కు సందర్శకుల సంఖ్య 8,438 మంది హాజరయ్యారనిమంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో 4,181 మంది సందర్శకులు మాత్రమే ఉన్నారని సరిపోల్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com