8,000 మందికి పైగా ప్రజలు దోఫర్ ను సందర్శించారు
- June 26, 2017మస్కట్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుండి ధోఫర్ సందర్శకుల సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉందని పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుండి జూన్ 24 వ తేదీ శనివారం చివరి వరకు దోఫోర్ కు సందర్శకుల సంఖ్య 8,438 మంది హాజరయ్యారనిమంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో 4,181 మంది సందర్శకులు మాత్రమే ఉన్నారని సరిపోల్చింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు