మిస్ ఇండియాగా మానుషి ఛిల్లార్
- June 26, 2017
ఈ ఏడాది మిస్ ఇండియాగా కిరీటం హరియాణాకు చెందిన మానుషి ఛిల్లార్ సొంతం చేసుకుంది. 54వ ఫెమినా మిస్ ఇండియా పోటీలు ముంబయిలో ఘనంగా జరిగాయి. యశ్రాజ్ స్టూడియోస్లో జరిగిన ఈ పోటిలలో. పలు రాష్ట్రాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు.
ఈ పోటీలకు మిస్ వరల్డ్ 2016 స్టిఫానీ డెల్ వాలే న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. బాలీవుడ్ ప్రముఖులు రణ్బీర్ కపూర్, కరణ్జోహార్ తదితరులు విచ్చేసి విజేతను ప్రకటించారు.
ఈ పోటిలో మిస్ ఇండియా 2017గా మానుషి ఎంపిక కాగా.. తొలి రన్నరప్గా జమ్ముకశ్మీర్కు చెందిన సనా దువా, రెండో రన్నరప్గా బిహార్కు చెందిన ప్రియాంక కుమారి నిలిచారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









