మిస్ ఇండియాగా మానుషి ఛిల్లార్
- June 26, 2017
ఈ ఏడాది మిస్ ఇండియాగా కిరీటం హరియాణాకు చెందిన మానుషి ఛిల్లార్ సొంతం చేసుకుంది. 54వ ఫెమినా మిస్ ఇండియా పోటీలు ముంబయిలో ఘనంగా జరిగాయి. యశ్రాజ్ స్టూడియోస్లో జరిగిన ఈ పోటిలలో. పలు రాష్ట్రాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు.
ఈ పోటీలకు మిస్ వరల్డ్ 2016 స్టిఫానీ డెల్ వాలే న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. బాలీవుడ్ ప్రముఖులు రణ్బీర్ కపూర్, కరణ్జోహార్ తదితరులు విచ్చేసి విజేతను ప్రకటించారు.
ఈ పోటిలో మిస్ ఇండియా 2017గా మానుషి ఎంపిక కాగా.. తొలి రన్నరప్గా జమ్ముకశ్మీర్కు చెందిన సనా దువా, రెండో రన్నరప్గా బిహార్కు చెందిన ప్రియాంక కుమారి నిలిచారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







