తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధర పెంపు!
- June 26, 2017
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలు పెంచినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్క్లాస్ టికెట్ ధరను రూ.120కు పెంచగా.. లోయర్ క్లాస్ టికెట్ ధరను రూ.40కి పెంచినట్టు సమాచారం. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్క్లాస్ టికెట్ ధర రూ.80 కాగా, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ.30గా నిర్ణయించారట. పంచాయతీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్క్లాస్ టికెట్ ధరను రూ.70కి పెంచగా.. లోయర్ క్లాస్ టికెట్ ధరను రూ.20కి పెంచినట్టు తెలుస్తోంది.
జులై 1వ తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో తదనుగుణంగా టిక్కెట్ల ధరల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!









