తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధర పెంపు!
- June 26, 2017
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలు పెంచినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్క్లాస్ టికెట్ ధరను రూ.120కు పెంచగా.. లోయర్ క్లాస్ టికెట్ ధరను రూ.40కి పెంచినట్టు సమాచారం. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్క్లాస్ టికెట్ ధర రూ.80 కాగా, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ.30గా నిర్ణయించారట. పంచాయతీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్క్లాస్ టికెట్ ధరను రూ.70కి పెంచగా.. లోయర్ క్లాస్ టికెట్ ధరను రూ.20కి పెంచినట్టు తెలుస్తోంది.
జులై 1వ తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో తదనుగుణంగా టిక్కెట్ల ధరల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









