తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధర పెంపు!
- June 26, 2017
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలు పెంచినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్క్లాస్ టికెట్ ధరను రూ.120కు పెంచగా.. లోయర్ క్లాస్ టికెట్ ధరను రూ.40కి పెంచినట్టు సమాచారం. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్క్లాస్ టికెట్ ధర రూ.80 కాగా, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ.30గా నిర్ణయించారట. పంచాయతీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్క్లాస్ టికెట్ ధరను రూ.70కి పెంచగా.. లోయర్ క్లాస్ టికెట్ ధరను రూ.20కి పెంచినట్టు తెలుస్తోంది.
జులై 1వ తేదీ నుంచి జీఎస్టీ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో తదనుగుణంగా టిక్కెట్ల ధరల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









