ఇలా చేస్తే అసిడిటీ దూరం..
- June 26, 2017
మానవ జీవితంలో పెరిగిన వేగం కారణంగా కలుగుతున్న ఒత్తిడి, ఆహార నియమాలు పాటించక పోవడం, ఎంతమాత్రం శారీరక శ్రమలేని జీవనశైలి వంటి అనేక కారణాలతో వచ్చే జీర్ణక్రియ సమస్యల్లో అసిడిటీ ఒకటి. ఇటీవలి కాలంలో ఈ సమస్యను చాలా మంది వేధిస్తోంది. ఛాతిలో మంట, పుల్లటి తేన్పులు, గొంతులో ఏదో అడ్డంపడినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే ఇది అసిడిటీ అని భావించాల్సిందే. అయితే, దీనినుంచి దూరంగా ఉండాలంటే ఇలా చేస్తే acidity సరిపోతుంది.
* రాత్రి పడుకునే ముందు, నిద్ర నుంచి లేచిన వెంటనే గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి.
* రోజూ అరటిపండు తీసుకోవాలి.
* చక్కెర లేకుండా చల్లని పాలు తాగాలి. లేదా చెంచా నెయ్యి కలిపిన పాలను తీసుకోవాలి.
* రాత్రి గ్లాసు నీళ్ళకు చెంసా సోంపు కలిసి వేడిచేసుకుని ఉదయాన్ని చెంచా తేనెతో కలిసి తీసుకుంటే చాలు.
అసిడిటీ రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే...
* సరిగా నిద్ర లేకపోవడం.
* ఆహారాన్ని త్వరగా భుజించడం. సరిగా నమిలి తినకపోవడం.
* ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం.
* ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం.
* అధిక బరువును కలిగివుండటం.
* సమయానికి భోజనం చేయకపోవడం వంటివి ప్రధాన కారణాలు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









