గో సంరక్షణ పేరిట హత్యలను సహించబోం: ప్రధాని మోడీ

- June 29, 2017 , by Maagulf
గో సంరక్షణ పేరిట హత్యలను సహించబోం: ప్రధాని మోడీ

గో సంరక్షణ పేరిట హత్యలకు పాల్పడటాన్ని సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సబర్మతి ఆశ్రమం శత వార్షిక ఉత్సవాలలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గోవుల పేరిట మనుషులను హత్య చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఏ సమస్యకూ హింస పరిష్కారం కాదని మోడీ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com