తెలంగాణ ప్రజా సమితి నూతన కార్యవర్గ ఏర్పాటు మరియు ఇఫ్తార్
- June 29, 2017

దోహ, కతర్: పవిత్ర రంజాన్ నెలను పురస్కరించుకొని , తెలంగాణ ప్రజా సమితి , కతర్ జూన్ 22, 2017 న హైదరాబాద్ ప్యాలెస్ హోటల్లో వార్షిక ఇఫ్తార్ నిర్వహించింది. ఈ కార్యక్రమనికి ఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి మిలన్ అరుణ్ గారు, ఐసిసి మెంబర్షిప్ చైర్మన్ శ్రీ ప్రసాద్ రావు కొడూరి గారు అతిధులుగా హాజరయ్యారు.
అతిథులు సమావేశానికి తమ ప్రత్యేకమైన రంజాన్ సందేశాన్ని తెలియజేశారు మరియు సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల కోసం తెలంగాణ ప్రజా సమితి , కతర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఎన్నికైన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిచయ కార్యక్రమం జరిగింది. అధ్యక్షులు శ్రీ శ్రీధర్ అబ్బగౌని, వైస్ ప్రెసిడెంట్ శ్రీ భానుప్రకాష్ పెద్దపల్లి, జనరల్ సెక్రటరీ శ్రీ కె. రాజేశ్వర్ రావు, శ్రీ అంజయ్య వాట్టంల జె.టి. జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ శ్రీ శ్రీనివాస్ కొత్తపల్లి ల తో పాటు అన్ని ఇతర కార్యనిర్వాహక కమిటీ బృందాలను పరిచయం చేసారు. అనంతరం కొత్త కమిటీ తమ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసింది.
ఈ సంధర్భంగా అతిథులకు ప్రత్యేక హైదరాబాద్ వంటకాల తో విందు ను ఏర్పాటు చేయడం జరిగింది.


తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









