సమ్మర్ వర్క్ బ్యాన్ అమల్లోకి
- June 30, 2017
మనామా: మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఔట్ డోర్ వర్క్పై బ్యాన్ విధిస్తూ తీసుకున్న నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఆగస్ట్ 31 వరకు ఈ బ్యాన్ అమల్లో ఉంటుంది. లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, సంబంధిత విభాగాలన్నీ ఈ బ్యాన్ని అమల్లో ఉంచడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వర్కర్స్కి సమ్మర్ సందర్భంగా తగిన సౌకర్యాల్ని కల్పించాల్సిందిగా ఆయా సంస్థలకు సూచించింది. బ్యాన్ అమలును ఖచ్చితంగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యాన్ని పాటించనివారిపై కఠిన చర్యలు తప్పవని మినిస్ట్రీ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









