సమ్మర్ వర్క్ బ్యాన్ అమల్లోకి
- June 30, 2017
మనామా: మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఔట్ డోర్ వర్క్పై బ్యాన్ విధిస్తూ తీసుకున్న నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఆగస్ట్ 31 వరకు ఈ బ్యాన్ అమల్లో ఉంటుంది. లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, సంబంధిత విభాగాలన్నీ ఈ బ్యాన్ని అమల్లో ఉంచడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వర్కర్స్కి సమ్మర్ సందర్భంగా తగిన సౌకర్యాల్ని కల్పించాల్సిందిగా ఆయా సంస్థలకు సూచించింది. బ్యాన్ అమలును ఖచ్చితంగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యాన్ని పాటించనివారిపై కఠిన చర్యలు తప్పవని మినిస్ట్రీ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







