భారత అటార్నీ జనరల్ గా కె.కె. వేణుగోపాల్
- June 30, 2017
భారత అటార్నీ జనరల్ (ఏజీ) గా సీనియర్ న్యాయవాది కె.కె. వేణుగోపాల్ నియమించారు. వేణుగోపాల్ నియమకానికి సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. వేణుగోపాల్ నియమకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం ఏజీగా ఉన్న ముకుల్ రోహత్గీ సదవీరాలం ఈ పుల 19తో ముగిసింది. దీంతో ,ఆయన స్థానంలో వేణుగోపాల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది1960 నుండి ఆయన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.అతను 1972 లో సీనియర్ న్యాయవాదిగా నియమించారు. ఆయన స్వస్థలం చెన్నై. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నందున ఆయన ఢిల్లీకి మారాడు మొరార్జీదేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం ఆయనను అదనపు సోలిసిటర్ జనరల్ గా నియమించింది.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









