మొదలైన జీఎస్టీ స్వాగత కార్యక్రమం
- June 30, 2017
పార్లమెంటు సెంట్రల్ హాల్లో జీఎస్టీకి స్వాగత కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని దేవగౌడ, కేంద్రమంత్రులు ఆరుణ్జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, అశోక్గజపతిరాజు, మేనకాగాంధీ, రామ్విలాస్ పాసవాన్, ఉమాభారతి, నితిన్గడ్కరీ, అనంత్కుమార్తో పాటు పలువురు కేంద్రమంత్రులు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా, సీనియర్నేత ఎల్కే ఆడ్వాణీ, పారిశ్రామిక వేత్త రతన్టాటా, తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్, కేంద్రమంత్రులు పార్లమెంట్ సెంట్రల్ హాలు వద్ద రాష్ట్రపతి ప్రణబ్కు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









