మొదలైన జీఎస్టీ స్వాగత కార్యక్రమం
- June 30, 2017
పార్లమెంటు సెంట్రల్ హాల్లో జీఎస్టీకి స్వాగత కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని దేవగౌడ, కేంద్రమంత్రులు ఆరుణ్జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, అశోక్గజపతిరాజు, మేనకాగాంధీ, రామ్విలాస్ పాసవాన్, ఉమాభారతి, నితిన్గడ్కరీ, అనంత్కుమార్తో పాటు పలువురు కేంద్రమంత్రులు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా, సీనియర్నేత ఎల్కే ఆడ్వాణీ, పారిశ్రామిక వేత్త రతన్టాటా, తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్, కేంద్రమంత్రులు పార్లమెంట్ సెంట్రల్ హాలు వద్ద రాష్ట్రపతి ప్రణబ్కు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









