మొదలైన జీఎస్టీ స్వాగత కార్యక్రమం
- June 30, 2017
పార్లమెంటు సెంట్రల్ హాల్లో జీఎస్టీకి స్వాగత కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని దేవగౌడ, కేంద్రమంత్రులు ఆరుణ్జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, అశోక్గజపతిరాజు, మేనకాగాంధీ, రామ్విలాస్ పాసవాన్, ఉమాభారతి, నితిన్గడ్కరీ, అనంత్కుమార్తో పాటు పలువురు కేంద్రమంత్రులు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా, సీనియర్నేత ఎల్కే ఆడ్వాణీ, పారిశ్రామిక వేత్త రతన్టాటా, తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్, కేంద్రమంత్రులు పార్లమెంట్ సెంట్రల్ హాలు వద్ద రాష్ట్రపతి ప్రణబ్కు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







