రైలు ప్రయాణాల్లో గుర్తింపుకార్డుగా ఈ-ఆధార్ కు ఓకే
- June 30, 2017
రైలు ప్రయాణాల్లో గుర్తింపుకార్డుగా చూపడానికి ఇకమీదట ఈ-ఆధార్ ప్రింటింగ్ కాపీనీ అనుమతించనున్నారు. ఈమేరకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ ఒరిజినల్ ఆధార్ను మాత్రమే ఇందుకోసం అనుమతించేవారు. ప్రస్తుతం ఆస్థానంలో ఈ-ఆధార్కూ అవకాశం కల్పించారు. వీటితోపాటు ఎన్నికల గుర్తింపుకార్డు, పాస్పోర్టు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఫొటో గుర్తింపుకార్డు (సీరియల్ నెంబర్ ఉండాలి), పాఠశాలలు, కాలేజీలు జారీచేసిన విద్యార్థి గుర్తింపుకార్డులు, జాతీయ బ్యాంకుల పాస్బుక్కులు (ఫొటోతోసహా), ల్యామినేటెడ్ బ్యాంకు క్రెడిట్కార్డులు, రేషన్కార్డులను గుర్తింపుకార్డులుగా అనుమతిస్తారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









