హస్వీ మార్కెట్లో శ్రామిక చట్టం ఉల్లంఘించిన16 మంది అరెస్టు
- July 02, 2017
శ్రామిక చట్టంను ఉల్లంఘించిన నేరానికి వివిధ దేశాలకు చెందిన 16 మందిని ఆదివారం అరెస్టు చేశారు. హస్వీలోని తాత్కాలిక మార్కెట్లలో ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్ ఒక ప్రచారం ప్రారంభించింది, దీని ఫలితంగా నిర్బంధంలో ఉండాల్సిన వారు సైతం ఇక్కడ విక్రయదారులుగా కొనసాగుతున్నారు. వీరు అధికారుల ఎదుట తమ తమ గుర్తింపు పత్రాలు చూపడంలో విఫలమయ్యారు..అంతేకాక గడువు ముగిసిన నివాస అనుమతులతో అక్రమంగా ఇక్కడ నివసిస్తున్నారు. అరెస్ట్ చేసిన వీరినందరిని సంబంధిత అధికారుల వద్దకు పంపించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









