హస్వీ మార్కెట్లో శ్రామిక చట్టం ఉల్లంఘించిన16 మంది అరెస్టు
- July 02, 2017
శ్రామిక చట్టంను ఉల్లంఘించిన నేరానికి వివిధ దేశాలకు చెందిన 16 మందిని ఆదివారం అరెస్టు చేశారు. హస్వీలోని తాత్కాలిక మార్కెట్లలో ఫర్వానియా సెక్యూరిటీ డైరెక్టరేట్ ఒక ప్రచారం ప్రారంభించింది, దీని ఫలితంగా నిర్బంధంలో ఉండాల్సిన వారు సైతం ఇక్కడ విక్రయదారులుగా కొనసాగుతున్నారు. వీరు అధికారుల ఎదుట తమ తమ గుర్తింపు పత్రాలు చూపడంలో విఫలమయ్యారు..అంతేకాక గడువు ముగిసిన నివాస అనుమతులతో అక్రమంగా ఇక్కడ నివసిస్తున్నారు. అరెస్ట్ చేసిన వీరినందరిని సంబంధిత అధికారుల వద్దకు పంపించారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









