కళ్లను అదే పనిగా నలుపుతున్నారా?
- July 03, 2017
సాధారణంగా అనేక మంది కళ్లను అదేపనిగా నలుపుకుంటుంటారు. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే కళ్లను నలుపుకునే అలవాటు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కళ్లను అదేపనిగా లేదా ప్రతి రోజూ ఉదయాన్ని నలుపుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కళ్లను నలపడం వల్ల కలిగే సమస్యలేంటంటే...
* కంటిపొర చిట్లి రక్తం స్రవించే ప్రమాదం ఉంది.
* దురద, దద్దుర్లు ఏర్పడతాయి.
* దృష్టిలోపం వచ్చే ప్రమాదం ఉంది.
* కంటికింద నలుపు పొర ఏర్పడుతుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







