భారత్‌ అభివృద్ధి ఇస్రాయేల్‌ కీలకభాగస్వామి

- July 04, 2017 , by Maagulf
భారత్‌ అభివృద్ధి ఇస్రాయేల్‌ కీలకభాగస్వామి

భారత్‌ అభివృద్ధిలో ఇజ్రాయెల్‌ కీలక భాగస్వామి అని ప్రధాని మోడీ అన్నారు. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న ప్రదాని మాట్లాడుతూ, బలమైన బంధం నెలకల్పడంపైనే తన దృష్టి అని న్నారు.. ఉగ్రవాదం వంటి సమస్యలపై నెతన్యాహుతో చర్చిస్తానన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com