ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు 'మంగళంపల్లి' పేరిట అవార్డు
- July 05, 2017
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాం సుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని పురస్కరించుకొని కర్ణాటక సంగీతంలో నిష్ణాతులైన వారికి ఆయన పేరిట ఓ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏటా ఈ అవార్డు గ్రహీతలకు లక్ష రూపాయిలు నగదు, జ్ఞాపిక అం దించి సన్మానం కూడా చేస్తారు. కర్ణాటక సంగీతంలో ప్రతిభ కనబరిచే పది మంది విద్యార్థులకు ఏటా పదివేలు చొప్పున ఉపకార వేతనం ఇవ్వనున్నారు. కాగా, అమరావతిలో ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









