ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు 'మంగళంపల్లి' పేరిట అవార్డు
- July 05, 2017
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాం సుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని పురస్కరించుకొని కర్ణాటక సంగీతంలో నిష్ణాతులైన వారికి ఆయన పేరిట ఓ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏటా ఈ అవార్డు గ్రహీతలకు లక్ష రూపాయిలు నగదు, జ్ఞాపిక అం దించి సన్మానం కూడా చేస్తారు. కర్ణాటక సంగీతంలో ప్రతిభ కనబరిచే పది మంది విద్యార్థులకు ఏటా పదివేలు చొప్పున ఉపకార వేతనం ఇవ్వనున్నారు. కాగా, అమరావతిలో ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









