ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో..భారత మహిళల జట్టు జైత్రయాత్ర
- July 05, 2017
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో మన అమ్మాయిలు అదరగొతున్నారు. భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలోఓటమి లేకుండా సాగుతున్న భారత్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 16 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
233 టార్గెట్ తో బరిలో దిగిన శ్రీలంకను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లలో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ రెండేసి, డీబీ శర్మ, బిస్త్ చెరో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ(78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53) అర్థశతకాలతో రాణించడంతో భారత్ మెరుగైన స్కోర్ సాధించగలిగింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









