ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో..భారత మహిళల జట్టు జైత్రయాత్ర
- July 05, 2017
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో మన అమ్మాయిలు అదరగొతున్నారు. భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలోఓటమి లేకుండా సాగుతున్న భారత్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 16 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
233 టార్గెట్ తో బరిలో దిగిన శ్రీలంకను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లలో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ రెండేసి, డీబీ శర్మ, బిస్త్ చెరో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ(78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53) అర్థశతకాలతో రాణించడంతో భారత్ మెరుగైన స్కోర్ సాధించగలిగింది.
తాజా వార్తలు
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!









