ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో..భారత మహిళల జట్టు జైత్రయాత్ర
- July 05, 2017
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో మన అమ్మాయిలు అదరగొతున్నారు. భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలోఓటమి లేకుండా సాగుతున్న భారత్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 16 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
233 టార్గెట్ తో బరిలో దిగిన శ్రీలంకను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లలో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ రెండేసి, డీబీ శర్మ, బిస్త్ చెరో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ(78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53) అర్థశతకాలతో రాణించడంతో భారత్ మెరుగైన స్కోర్ సాధించగలిగింది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









