తక్షణమే , బేషరుతుగా దళాలను ఉపసంహరించుకోండి: చైనా
- July 06, 2017
సిక్కిం సరిహద్దుల వద్ద దళాలను తక్షణమే , బేషరుతుగా ఉపసంహరించుకోండంటూ చైనా భారత్కు అల్టిమేటమ్జారీ చేసింది.. సిక్కిం సరిహద్దు వద్ద ఇరుదేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగాలంటే చర్చలకు ముందే దళాలను ఉపసంహరించుకోవాలని భారత్లోని చైనా దౌత్యకార్యాలయ రాజకీయ సలహాదారు లియా పేర్కొన్నారు.. ఇరదేశాల మధ్య సమస్యలను సామరస్యంగా , శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు.. ఆ చర్చలకు ముందే భారత్ బేషరతుగా తమ దళాలను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..









