భారత్ ఖాతాలో తొలి స్వర్ణం
- July 06, 2017
ఒడిశాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ భారత్ తొలి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన వుమెన్స్ షాట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ స్వర్ణపతకాన్ని సాధించింది. పురుషుల షాట్పుట్లో వికాస్ గౌడ కాంస్య పతకాన్ని సాధించాడు. భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. 44 దేశాలకు చెందిన 800 మందికి పైగా అగ్రశ్రేణి అథ్లెట్లు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 95 మంది అథ్లెట్లు(49 మంది పురుషులు, 46 మంది మహిళలు) ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు భారత్ ముచ్చటగా మూడోసారి ఆతిథ్యమిచ్చింది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









