భారత్ ఖాతాలో తొలి స్వర్ణం
- July 06, 2017
ఒడిశాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ భారత్ తొలి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన వుమెన్స్ షాట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ స్వర్ణపతకాన్ని సాధించింది. పురుషుల షాట్పుట్లో వికాస్ గౌడ కాంస్య పతకాన్ని సాధించాడు. భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. 44 దేశాలకు చెందిన 800 మందికి పైగా అగ్రశ్రేణి అథ్లెట్లు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 95 మంది అథ్లెట్లు(49 మంది పురుషులు, 46 మంది మహిళలు) ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు భారత్ ముచ్చటగా మూడోసారి ఆతిథ్యమిచ్చింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







