సీజనల్ పుట్టుగొడుగులు... తింటే ఏంటి లాభం?
- July 06, 2017
సీజనల్గా వచ్చే కూరగాయలను తింటూ వుంటే ఆరోగ్యవంతులుగా వుంటారు. వర్షా కాలం వచ్చిందంటే పల్లెల్లో పుట్టుగొడుగులు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. ఈ కాలంలో వాటిని కూరవండుకుని తినడం గ్రామీణులకు మామూలే. ప్రతి సీజన్లో ఆయా కూరలు, ఆకు తింటుంటారు. ఇది సహజం. అందుకే పల్లెల్లో చాలామంది ఆరోగ్యంగా ఉంటారు. ఇవన్ని వారికి పకృతి ప్రసాదించిన వరమే. ఇందులో భాగమే పుట్టుగొడుగులు.
పుట్టగొడులు గురించి అమెరికా పరిశోధకులు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. అమెరికా ఆహార, ఔషధ పాలనా విబాగం పరిశోధనలు సత్ఫలితాలనే ఇచ్చాయి. అతినీలలోహిత కిరణాల కింద పంపిన పుట్టగొడుగులను ఆరబెట్టితే ఇందులో డి విటమిన్ను దాచుకునే దక్షత కనిపిస్తోందని చెపుతున్నారు. పైగా పుట్టుగొడుగులు తినడం వలన బోలు ఎముకల వ్యాధి నుంచి ఉపశమనం దొరుకుతుంది. హృద్రోగం, చక్కెర వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ను అడ్డుకునే శక్తి దీనికి వుందని తేలింది.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









